CM Chandrababu: నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు..
- నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు..
- శంషాబాద్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు..
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్కి చంద్రబాబు..
- సీఎం చంద్రబాబు వెంట సీఎంవో, పరిశ్రమల శాఖ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు (అక్టోబర్ 22) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 3 రోజుల పర్యటనకు వెళ్తున్నారు. ఈ టూర్ ప్రధానంగా దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో కొనసాగనుంది. ఈ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) పార్ట్నర్షిప్ సమ్మిట్కు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించడమే లక్ష్యంగా వెళ్తున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఎం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. ఈ టూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్, పోర్టులు, షిప్ మేనేజ్మెంట్ లాంటి కీలక రంగాల్లో పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
Read Also: Tamilnadu Rain: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అయితే, ఈ రోజు ఉదయం 7.30కి ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇక, ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్ విమానంలో బయలుదేరనున్నారు. దుబాయ్లో ఉదయం 11 గంటల సమయంలో ల్యాండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అనంతరం వన్-టు-వన్ మీటింగులు స్టార్ట్ అవుతాయి. ముఖ్యమంత్రి మొదట భారత రాయబారి కార్యాలయంలో ఏపీ ఇన్వెస్ట్మెంట్ మంత్రి బీసీ జనార్దన రెడ్డి, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎం కార్యాలయ సీక్రటరీ, పరిశ్రమల విభాగం సీక్రటరీ, ఏపీఈడీబీ సీఈఓ, రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ కూడా ఈ పర్యటనలో ఉంటారు.
తాజావార్తలు
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!