Srikalahasti: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. విద్యుత్ కాంతులతో మెరిసిన ఆలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikalahasti: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం మార్చి 3 నుంచి అంటే నేటి నుంచి మార్చి 16 వరకు జరగనుంది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వరాలయం వేదికైంది. ఆలయం విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు విశేషం. ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం 13 రోజుల పాటు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పదమూడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో వాహన సేవా కార్యక్రమం ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఇప్పటికే రంగవల్లికలతో సుందరంగా అలంకరించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వాహనసేవలను చూసి ముక్తిని కోరుకుంటారు. అందుకోసం వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు.
Read also: Pakistan : పాక్ పై ప్రకృతి కన్నెర్ర.. హిమపాతం, వర్షం, కొండచరియల విధ్వంసం
Also Read
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా భజనమండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనసేవలో విహరిస్తున్న స్వామికి అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్, బాలకృష్ణ పాల్గొన్నారు. మరోవైపు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడో రోజు రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి శ్రీనివాస సమేతంగా బకాసుర వద అలంకారంలో ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ ఉత్సవాలు గజరాజులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామిని కీర్తించారు. వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.
Ponnam Prabhakar: పిల్లలకి పోలియో చుక్కలను వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..
తాజావార్తలు
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!