Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- కర్నూలు బస్సు దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసిన పోలీసులు..
- మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల బస్సు ప్రమాదం జరిగింది: ఎర్రిస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం ఘటన లో రెండవ కేసు నమోదు అయింది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా.. శివ శంకర్ పై కేసు నమోదు చేశారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. తాను, శివ శంకర్ మద్యం సేవించినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనింది.. శివ శంకర్ స్పాట్ లో చనిపోయాడు.. నేను గాయాలతో బయట పడ్డాను అని చెప్పుకొచ్చారు. అయితే, అతడి డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది.. దీంతో బస్సు బైకును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి వెల్లడించాడు.
Read Also: Yugani Kokkadu 2 : యుగానికొక్కడు 2’పై సెల్వ రాఘవన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
మరోవైపు, కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు వేగవంతం చేశారు. నంద్యాల జిల్లాలో 66 కేసులు పెట్టి రూ. 28,400 ఫైన్ వేయగా.. పల్నాడు జిల్లాలో 36 కేసులు పెట్టి రూ. 2,50,700 జరిమానా విధించారు. ప్రకాశం జిల్లాలో 34 కేసులు పెట్టి రూ. 89,810 ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లాలో 25 కేసులు పెట్టడంతో పాటు రూ. 2,40,000 జరిమానా వేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో 8 కేసులు పెట్టి రూ. 2,32,100 ఫైన్, కర్నూలు జిల్లాలో 14 కేసులు పెట్టి 72,050 ఫైన్ వేసి, మోటార్ వెహికల్ ట్యాక్స్ 96,000 అధికారులు కలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు పెట్టి ఒక బస్సు సీజ్ చేయగా, అన్నమయ్య జిల్లాలో 21 కేసులు పెట్టి 6 బస్సులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కేసులు పెట్టి 3 బస్సులు సీజ్ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 8 కేసులు పెట్టి 4 బస్సులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
-
Moong Dal Dosa Recipe: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై-ప్రోటీన్ దోసె మీకోసమే
-
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?