Raghuveera Reddy: మూడు ‘సీ’లు కలిస్తే దేశం సుభిక్షం..
- మూడు 'సీ'లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది..
- ఆ మూడు 'సీ'లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ..
- అప్పుడే దేశం బాగుపడుతుందన్న రఘువీరారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghuveera Reddy: మూడు ‘సీ’లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.. ఆ మూడు ‘సీ’లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ కలవాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. కర్నూలులో జరుగుతోన్న ఏఐకేఎస్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఆలిండియా కిసాన్ సభ 90 ఏళ్ల క్రితం ఏర్పాటైంది.. స్వాతంత్రానికి పదేళ్ల ముందే స్థాపించి స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి రైతు సంఘం ఏఐకేఎస్ అన్నారు.. నేడు వ్యవసాయ మంత్రిగా ఉన్నపుడు రైతు సంఘాలతో చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు.. బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ రూ. 1860 ఉంటే రూ.600కి తగ్గించామని.. ఆ నిర్ణయంతో బీటీ విత్తనాలపై రూ.60 వేల కోట్లు రైతులకు ఆదా అయినట్టు వెల్లడించారు.. రైతుల విషయంలో కమ్యూనిస్టుల ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన ఒకటే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి..
Read Also: Kasireddy Rajasekhar Reddy: హైకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురు!
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
మరోవైపు.. దేశాన్ని కాపాడే శక్తి అవునన్నా కాదన్నా కాంగ్రెస్, కమ్యూనిస్టులకే ఉంది అన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రధాని మోడీ నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ పుట్టి వందేళ్లు అయ్యింది.. కమ్యూనిస్టు పార్టీ పుట్టి వందేళ్లు అయ్యింది.. కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు ఒక్కరైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా..? ఉద్యమాలు చేసారా..? ప్రాణత్యాగం చేశారా..? అని ప్రశ్నించారు.. దేశవ్యాప్తంగా ఇండియా అలయన్స్ పార్టీలు అన్ని కలవాలి, పోరాడాలని పిలుపునిచ్చారు.. ఇక, గత ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు వస్తాయని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ఆ సీట్లు వచ్చింటే రాజ్యాంగం వచ్చిందేది కాదు అన్నారు.. అందరూ కలసి బతుకుతున్నామంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణంగా చెప్పుకొచ్చారు రామకృష్ణ..
తాజావార్తలు
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
-
IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
-
Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
-
India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!