Shivraj Singh Chauhan: ఏపీలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రి..
- ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటన..
- వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్..
- బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivraj Singh Chauhan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపు కారణంగా బుడమేరు వాగు పొంగి కేసరపల్లి దగ్గర పంట పొలాలు ముంపుకు గురి కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చౌహాన్ కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఢిల్లీ రావు, ఎస్పీఆర్ గంగాధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురంధేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, యార్లగడ్డ వెంకట్రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Himachal Pradesh : ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ.. మసీదు కూల్చివేయాలని డిమాండ్
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
ఆ తర్వాత ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి, రైతులతో అధికారులతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టానికి తగిన సాయం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, పర్యటన తర్వాత ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటించనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి చౌహాన్ తో పాటు బండి సంజయ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!