Shivraj Singh Chauhan: ఏపీలో ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రి..
- ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటన..
- వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్..
- బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivraj Singh Chauhan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపు కారణంగా బుడమేరు వాగు పొంగి కేసరపల్లి దగ్గర పంట పొలాలు ముంపుకు గురి కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చౌహాన్ కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఢిల్లీ రావు, ఎస్పీఆర్ గంగాధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురంధేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, యార్లగడ్డ వెంకట్రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Himachal Pradesh : ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ.. మసీదు కూల్చివేయాలని డిమాండ్
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
ఆ తర్వాత ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి, రైతులతో అధికారులతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టానికి తగిన సాయం అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, పర్యటన తర్వాత ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటించనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి చౌహాన్ తో పాటు బండి సంజయ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..