Nadendla Manohar: పౌర సరఫరాల శాఖలో లోపాలు ఉన్నాయి.. సరిదిద్దుతాం..!
- కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో సివిల్ సప్లై శాఖపై మంత్రి నాదెండ్ల సమీక్ష..
- గత ఐదేళ్లలో ఎన్నిసార్లు తనిఖీ చేశారని ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్..
- ఒక్క రోజులో 7615 మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేశాం: మంత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న క్షేత్ర స్థాయి పరిశీలనలో గోడౌన్ లలో ఉన్న రేషన్ బియ్యంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో ఎన్ని తనిఖీలు చేశారని అధికారులను మంత్రి ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాఫియా, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న గోల్ మాల్ ఏంటని ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గా రేషన్ బియ్యంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు.
Read Also:NEET Paper Leak : నీట్ వివాదం.. జార్ఖండ్లో జర్నలిస్టు అరెస్ట్.. గుజరాత్లోని ఏడు చోట్ల దాడులు
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సమగ్ర రిపోర్టు తయారు చేసుకుని రేషన్ బియ్యం దందా పై సిఐడి ను ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకుంటాం.. కాకినాడ పోర్ట్ లో దందా జరుగుతుంది.. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు.. సొంత వ్యవస్థలు నడుపుతున్నారు అని మండిపడ్డారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటాము.. ఒక కుటుంబం కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.. కాకినాడలో సామాన్యుడు పొట్ట కొట్టే వ్యవస్థీకృత మాఫియా ఉంది అని ఆయన ఆరోపించారు. 5 కోట్ల జనాభాలో నాలుగు కోట్ల 45 లక్షల మందికి ప్రభుత్వం రేషన్ ఇస్తుందన్నారు. పౌర సరఫరా శాఖలో లోపాలు ఉన్నాయి.. తొందరలోనే సరిదిద్దుతాం.. ఒక్క రోజులో 7, 615 మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
-
Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
-
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. పేడ కుప్పలో రూ.10 లక్షల క్యాష్! రంగంలోకి ‘SIT’..
-
Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!