SVSN Varma: లోకేష్ను పార్టీ రథసారథిగా నియమించాలి.. పిఠాపురం వర్మ కొత్త డిమాండ్..
- పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు..
- పార్టీలో లోకేష్కి కీలక బాధ్యతలు ఇవ్వాలి..
- టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం..
- పార్టీకి 2047 ప్రణాళిక కావాలి..
- పార్టీ రథసారథిగా నారా లోకేష్ ను నియమించేలా నిర్ణయం తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు కొత్త డిమాండ్ ఎత్తుకున్నారు.. గతంలో.. ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్కి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఏంటి? లోకేష్ని డిప్యూటీ సీఎంను చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించి కాకరేపిన వర్మ.. ఇప్పుడు.. పార్టీలో లోకేష్కి కీలక బాధ్యతలు ఇవ్వాలంటున్నారు.. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం అన్నారు వర్మ.. పార్టీకి 2047 ప్రణాళిక కావాలని అభిప్రాయపడ్డారు.. అయితే, పార్టీ రథసారథిగా నారా లోకేష్ ను నియమించేలా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు. లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు వర్మ..
Read Also: UP: పెళ్లికి ముందు కాబోయే అత్తగారితో కలిసి అల్లుడు జంప్!
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
టీడీపీకి లోకేష్ నాయకత్వం అసరమన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. పార్టీకి 2047 ప్రణాళిక కావాలని కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాదర్బార్ లో కోరారు.. పార్టీ రథ సారథిగా లోకేష్ ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని.. అందుకు కార్యకర్తలు చేయి పైకెత్తి మద్దతు తెలపాలని కోరారు వర్మ.. కాగా, గతంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిపోయాయి.. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం స్థానంలో చూడాలని టీడీపీ అనుచరులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.. అయితే, వర్మతో పాటు మరికొందరు నేతలు ఈ డిమాండ్ తెరపైకి తేవడంతో కూటమిలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!