JaiRam Ramesh Face to Face Live: రాహుల్ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్నూలులో ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. ప్రధానిగా రాహుల్ ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం చేసేది ఏపీకి ప్రత్యేక హోదా పైనే అన్నారు. తెలంగాణలో VRSకి రెడీగా వున్న TRS- కాంగ్రెస్ మధ్య ఎన్నికలు.. 119 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి తెలంగాణ BJPకి అభ్యర్ధులు వున్నారా? KCR జాతీయ పార్టీ కలలు తెలంగాణకే పరిమితం.. 8వ తెలంగాణ నిజాం KCR ..BRS పేరుతో VRS కి రెడీ అవుతున్నారు..TRS ఓటమి ఖాయం.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సర్కార్ అని జోస్యం చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!