JaiRam Ramesh Face to Face Live: రాహుల్ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్నూలులో ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. ప్రధానిగా రాహుల్ ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం చేసేది ఏపీకి ప్రత్యేక హోదా పైనే అన్నారు. తెలంగాణలో VRSకి రెడీగా వున్న TRS- కాంగ్రెస్ మధ్య ఎన్నికలు.. 119 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి తెలంగాణ BJPకి అభ్యర్ధులు వున్నారా? KCR జాతీయ పార్టీ కలలు తెలంగాణకే పరిమితం.. 8వ తెలంగాణ నిజాం KCR ..BRS పేరుతో VRS కి రెడీ అవుతున్నారు..TRS ఓటమి ఖాయం.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సర్కార్ అని జోస్యం చెప్పారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..