Minister Satyakumar: నదీ గర్భంలో రాజధాని ఉందని అనడం అవగాహన రాహిత్యం
- రాజధాని విషయంలో జగన్ వి డొంక తిరుగుడు మాటలు..
- నదీ గర్భంలో రాజధాని ఉందని అవగాహన రాహిత్యం..
- జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే రాజధానిపై అవగాహన లేకుండా మాట్లాడాడు: మంత్రి సత్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar: మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడింది తానే ఒకసారి చూసుకుంటే.. ఆయన అవగాహనా రాహిత్యం అర్థం అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.. సంపూర్ణ అవగాహన లేని వ్యక్తిని గతంలో సీఎంగా ఎన్నుకున్నామా అనిపించేలా ఆయన మాటలు కనిపిస్తాయి.. అడ్డదిడ్డమైన వితండ వాదన చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ఆయనే తెలుపుకున్నారు.. రాజధాని అంశంలో డొంక తిరుగుడు మాటలు మాట్లాడారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.
Read Also: JanaNayagan : మరో మలుపు తిరిగిన విజయ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కధ…
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఇక, నదీ గర్భంలో రాజధాని అమరావతి ఉందని అనడం అవగాహన రాహిత్యం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న రాజధానులే అభివృద్ధి చెందిన విషయం తెలుసుకోవాలి.. అవాకులు చవాకులు పేలుతూ కాలి కింద నేల కదలకుండా, పార్టీలో నాయకులు వెళ్ళిపోకుండా చూసుకుంటున్నారు అని మండిపడ్డారు. ఎన్ని నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయో ఎప్పుడైనా పరిశీలించారా అని ప్రశ్నించారు. గండికోట ముంపు ప్రాంతాల వారికి 10 లక్షల పరిహారం చెల్లించారా అని క్వశ్చన్ చేశారు. పోలవరం చిద్రమౌతుంటే చూస్తూ కూర్చున్నారు.. వరద ప్రాంతాలను హైవే నుంచి, రైలు ప్రమాదాన్ని హెలికాప్టర్ నుంచి చూసిన ఆయన అవగాహన రాహిత్యం బయట పెట్టుకున్నారని సత్యకుమార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!