Indrakeeladri : దుర్గమ్మ చీరల వ్యవహారంలో రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మలు కన్న అమ్మ దుర్గమ్మకే ఏగనామం పెడుతున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటికే దుర్గమ్మ చీరల గొడవ రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దుర్గమ్మ చీరకల వ్యవహారంలో రికార్డ్ అసిస్టెంట్ను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. 2019-20 సంవత్సరాల్లో అమ్మవారికి భక్తులు సమర్పించిన 77 చీరల లెక్కల్లో అవకతవకలు బయటపడ్డాయి. అయితే.. ఈ చీరలు విలువ 6 లక్షల 50వేలు ఉంటుందని అధికారులు గుర్తించారు.
అయితే ఈ నేపథ్యంలో.. చీరల మాయం వ్యవహారంలో రికార్డ్ అసిస్టెంట్ తిరుమల సుబ్రమణ్యం సస్పెండ్ చేశారు అధికారులు. గతంలో కూడా చీరల మిస్ మ్యాచ్ విషయంలో 6నెలల పాటు సుబ్రమణ్యం సస్పెండ్ చేశారు. అప్పుడు ఈఓ గా సురేష్ బాబు ఉన్నారు. నకిలీ ఇండెంట్లు సబ్మిట్ చేసి రికార్డ్ అసిస్టెంట్ సుబ్రమణ్యం దొరికిపోయాడు. నిన్న రాత్రి ఆలయ ఈఓ భ్రమరాంబ సుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
-
PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!