GVL Narasimha Rao: కొడాలి నానిపై జీవీఎల్ పరోక్ష కామెంట్లు.. నోరు అదుపులో పెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao Comments On Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. వైసీపీ అవినీతిపై ఛార్జిషీటు, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎజెండాగా చర్చ జరిగిందని స్పష్టం చేశారు. పొత్తుల అంశం తాము చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. మిత్రపక్షమైన జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎలా వెళ్లాలనేది తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తుందన్నారు.
ఒక్క సినిమా.. 550 సార్లు రీరిలీజ్.. హీరో ఎవరో తెలుసా..?
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అరాచకాలతో మునిగి తేలుతోందని జీవీఎల్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దోపిడీ, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని అన్నారు. మోడీ తొమ్మిదేళ్ల ప్రగతి పాలనను ప్రజలకు వివరిస్తూ.. నెల రోజులపాటు కార్యక్రమాలు చేపడతామన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులపై ప్రజాభిప్రాయ సేకరణ చేశామన్నారు. వైసీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వైసీపీ పాలనపై బీజేపీ రాజకీయ యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతోందన్నారు. 145 నియోజకవర్గాల్లో తమ ఛార్జిషీటు రూపొందించామన్నారు. నెల్లూరు జిల్లాలో డిఎస్పీ తీరు దారుణమని మండిపడ్డారు. వైసీపీ నేతలపై పోలీసుల దాష్టికాన్ని అమిత్షాకు వివరిస్తామన్నారు. అమానుషంగా వ్యవహరించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!