Union Minister Pemmasani Chandrasekhar: గుంటూరుకు గుడ్న్యూస్.. తక్కువ సమయంలో ఆర్వోబీ నిర్మాణం..!
- గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్వోబీ నిర్మాణం..
- వీలైనంత తక్కువ సమయంలో ఆర్వోబీ పూర్తిచేస్తామన్న పెమ్మసాని..
- భూములు కోల్పోయే 21 మందికి చెక్కులు పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్వోబీ నిర్మాణం వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్వోబీ నిర్మాణంతో భూములు కోల్పోయే 21 మందికి 70 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఆర్వోబీపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దన్నారు. మొదట ఆర్యూబీ నిర్మాణం చేసి తర్వాత ఆర్వోబీ నిర్మాణం చెయ్యడం కుదరదని చెప్పారు. అండర్ పాసులు, సర్వీస్ రోడ్లు ఉండేలా నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్..
Read Also: Yemen War Plan Leak: యెమెన్ వార్ లీక్లో బిగ్ ట్విస్ట్! అసలేం జరుగుతోంది..!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
గుంటూరులో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. శంకర్ విలాస్ బ్రిడ్జి ఆరు దశాబ్దాల క్రితం నిర్మించారు. కేంద్రమంత్రి పదవి రావడంతో కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి వేగంగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు, నిధులు తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలు, అధికారులు అందరి సహకారంతో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. విశాల దృక్పధంతో ఆలోచించాలని సూచించారు.. మిగిలినవారు కూడా అదేవిధంగా ఆలోచించాలి. ఆర్.యూ.బి. కట్టాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆర్వోబీ కట్టాలంటే మళ్లీ ఆర్.యు.బి. క్లోజ్ చెయ్యాలి. ఇది జరిగేపని కాదన్నారు.. మొదట్లో నన్ను నాలుగైదుసార్లు కలిస్తే వారిచ్చిన సలహాలన్నీ తీసుకున్నాం. అండర్ పాసులు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్.యు.బి. కూడా నిర్మించుకోవచ్చు. ప్రస్తుత ఆర్.ఓ.బి. నిర్మాణంతోనే కొంతమంది భూములు కోల్పోతున్నారు. సర్వీస్ రోడ్లు లేవంటున్నారు… 27అడుగులతో సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఇది అందరం సొంత ప్రాజెక్టులా భావించి తప్పులు జరగకుండా చూస్తున్నాం. వీలైనంత తక్కువ సమయంలో ఆర్.ఓ.బి. పూర్తి చేస్తాం. ఎవరూ ఆర్.ఓ.బి. నిర్మాణానికి అడ్డుపడొద్దు అని విజ్ఞప్తి చేశారు పెమ్మసాని చంద్రశేఖర్.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!