Union Minister Pemmasani Chandrasekhar: గుంటూరుకు గుడ్న్యూస్.. తక్కువ సమయంలో ఆర్వోబీ నిర్మాణం..!
- గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్వోబీ నిర్మాణం..
- వీలైనంత తక్కువ సమయంలో ఆర్వోబీ పూర్తిచేస్తామన్న పెమ్మసాని..
- భూములు కోల్పోయే 21 మందికి చెక్కులు పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Pemmasani Chandrasekhar: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్వోబీ నిర్మాణం వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్వోబీ నిర్మాణంతో భూములు కోల్పోయే 21 మందికి 70 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఆర్వోబీపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దన్నారు. మొదట ఆర్యూబీ నిర్మాణం చేసి తర్వాత ఆర్వోబీ నిర్మాణం చెయ్యడం కుదరదని చెప్పారు. అండర్ పాసులు, సర్వీస్ రోడ్లు ఉండేలా నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్..
Read Also: Yemen War Plan Leak: యెమెన్ వార్ లీక్లో బిగ్ ట్విస్ట్! అసలేం జరుగుతోంది..!
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
గుంటూరులో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. శంకర్ విలాస్ బ్రిడ్జి ఆరు దశాబ్దాల క్రితం నిర్మించారు. కేంద్రమంత్రి పదవి రావడంతో కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి వేగంగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు, నిధులు తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలు, అధికారులు అందరి సహకారంతో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. విశాల దృక్పధంతో ఆలోచించాలని సూచించారు.. మిగిలినవారు కూడా అదేవిధంగా ఆలోచించాలి. ఆర్.యూ.బి. కట్టాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆర్వోబీ కట్టాలంటే మళ్లీ ఆర్.యు.బి. క్లోజ్ చెయ్యాలి. ఇది జరిగేపని కాదన్నారు.. మొదట్లో నన్ను నాలుగైదుసార్లు కలిస్తే వారిచ్చిన సలహాలన్నీ తీసుకున్నాం. అండర్ పాసులు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఆర్.యు.బి. కూడా నిర్మించుకోవచ్చు. ప్రస్తుత ఆర్.ఓ.బి. నిర్మాణంతోనే కొంతమంది భూములు కోల్పోతున్నారు. సర్వీస్ రోడ్లు లేవంటున్నారు… 27అడుగులతో సర్వీస్ రోడ్డు ఉంటుంది. ఇది అందరం సొంత ప్రాజెక్టులా భావించి తప్పులు జరగకుండా చూస్తున్నాం. వీలైనంత తక్కువ సమయంలో ఆర్.ఓ.బి. పూర్తి చేస్తాం. ఎవరూ ఆర్.ఓ.బి. నిర్మాణానికి అడ్డుపడొద్దు అని విజ్ఞప్తి చేశారు పెమ్మసాని చంద్రశేఖర్.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..