South Central Railway: రేపటి నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-తిరుపతి ఎక్స్ప్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: కడప మీదుగా గుంటూరు-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. గుంటూరులో ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12:45 గంటలకు చేరుతుందన్నారు. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4:25 గంటలకు చేరుతుంది. తిరుపతిలో ఈ నెల 19న రాత్రి 7:35 గంటలకు బయలుదేరి కడపకు రాత్రి 9:55 గంటలకు చేరుకుని మరుసటిరోజు ఉదయం 8 గంటలకు గుంటూరు చేరుతుందని డి.నరసింహారెడ్డి వివరించారు.
Read Also: Andhra Pradesh RGF: కర్ణాటకలో కేజీఎఫ్.. ఆంధ్రాలో ఆర్జీఎఫ్..!!
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
అటు హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గేలా రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. పీఎం గతిశక్తి పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరులోని యలహంక స్టేషన్ వరకూ 503 కిలోమీటర్ల మేర సెమీ హైస్పీడ్ రైల్వే ట్రాక్ను నిర్మించేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఇందుకోసం రూ.30వేల కోట్లను ఖర్చు పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించే వీలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. హైస్పీడ్ రైలు ప్రయాణానికి అడ్డంకులు ఎదురవ్వకుండా ట్రాక్కు ఇరువైపులా 1.5 మీటర్ల ఎత్తుతో ఫెన్సింగ్ వాల్ నిర్మించనున్నట్టు తెలియజేశారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!