Srisailam: స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది.
నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తుంది. గతంలో వారంలోని నాలుగు రోజులలోమంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 7 వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తుండేది. అయితే మధ్యాహ్నం 3 తరువాత స్వామివారి అలంకార దర్శనం మాత్రమే వుండటంతో స్పర్శదర్శనం కోసం సాయంత్రం 6 గంటలవరకు వేచి వుండాల్సి వస్తున్నది.
Also Read
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
- Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
దీనివలన దర్శనం ముగించుకొని ఇతరప్రాంతాలకు వెళ్ళేందుకు ఇబ్బందికరంగా ఉందని పలువురు భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకురావడంతో ఈవిషయమై భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ్టి నుంచి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో లవన్న తెలియజేసారు. మధ్యాహ్నం గంటసేపు అదనంగా స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా సాయంత్రం 6 నుంచి 7 వరకు అమలులో ఉన్న స్పర్శ దర్శనం నిలుపుదల చేస్తామని ఈవో లవన్న తెలిపారు. అలాగే, స్సర్శదర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని భక్తులను ఈవో లవన్న కోరారు.
TDP : ఆ మాజీమంత్రి మహానాడుకు వెళ్తే ఆదరించరని సందేహం కలిగిందా..?
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!