సోము వీర్రాజు అల్లుడిపై ఫోర్జరీ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు నరసింహం చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ, శ్రీవాణి దంపతుల ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో తాకట్టు పెట్టి నరసింహం లోన్ తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. 2018-19లో కొందరు బ్యాంకు సిబ్బంది సహకారంతో నరసింహం ఈ ఫ్రాడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు
Also Read
కాగా సోము వీర్రాజు అల్లుడు నరసింహం లోన్ తీసుకున్నప్పుడు తాము ఢిల్లీలో ఉన్నామని… ఈ విషయం తమకు తెలియదని బాధితులు గద్దె జయరామకృష్ణ దంపతులు వాపోతున్నారు. అయితే లోన్ సొమ్ము తిరిగి చెల్లించాలంటూ తమకు బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వారు వివరిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో సుమారు రూ.15 కోట్ల మేర సోము వీర్రాజు అల్లుడు నరసింహం తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు విచారణ చేపట్టారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!