Flood Victims Leving: ఖాళీ అవుతున్న బెజవాడ నగరం.. ఇతర ప్రాంతాలకు ముంపు బాధితులు..
- ఖాళీ అవుతున్న బెజవాడ నగరం..
- వరద దెబ్బకు నగరాన్ని వీడుతున్న వేలాది మంది ముంపు బాధితులు..
- వరద ప్రాంతాల నుంచి కట్టుబట్టలతో వెళ్తున్న ముంపు బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flood Victims leaving: బెజవాడ నగరం ఖాళీ అవుతుంది. బెజవాడ ముంపు ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకు వేలాది మంది తరలి వెళ్తున్నారు. నీటి ఉదృతి తగ్గటంతో కట్టు బట్టలతో ఇళ్లను వదిలి పెట్టీ వెళ్లిపోతున్నారు. విద్యుత్ సరఫరా, తాగు నీరు, ఫుడ్ అందక ఇళ్లను వదిలి వెళ్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇళ్లలో ఉండే పరిస్థితులు అసలు లేవని వరద ప్రాంత బాధితులు చెప్తున్నారు. అలాగే, వాహనాలు దొరకని వందల మంది కాలి నడకన బంధువులు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. చిన్న పిల్లలు పాలు లేక తిండి లేక ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్ నుంచి పాయకా పురం, కాండ్రిక, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి ముంపు బాధితులు తరలి వెళ్తున్నారు.
Read Also: Ashu Reddy : బ్రా లేకుండా అషు రెడ్డి అందాల విందు.. మామ ఇంతకంటే బోల్డ్ ఉంటుందా ?
Also Read
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
కాగా, బుడమేరు వరద దెబ్బకు అజిత్ సింగ్ నగర్, కండ్రిక, పాయకాపురం, నున్న, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి ముంపు బాధితులు కట్టు బట్టలతో వెళ్తున్నారు. ట్రాక్టర్లు, బస్సులు, కాలి నడకన సైతం నగరం నుంచి వెళ్తున్నారు. 3 రోజులుగా నరకయాతన పడుతున్నామని బాధితులు ఆవేదన చెందుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, పెంపుడు జంతువులతో నగరాన్ని వీడుతున్నారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో ఎటు చూసినా వరద నీరు ఎవరిని కదిలించినా కన్నీరు కనిపిస్తుంది. రోజుల తరబడి ఇళ్లను వదిలిన వరద బాధితులు.. ఇప్పటికీ తిరిగి వచ్చే పరిస్థితులు కల్పించడం లేదు. ఇళ్లలో నీరు ఇంకా బయటికి వెళ్ళకపోవడంతో ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోజీనగర్ ప్రాంతంలో ఇళ్లల్లో చేరిన నీరు బయటకి పోవడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!