WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • NTR Jayanthi
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Employees Union Leaders Met Apcmo Officials

సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు.. ఫలించేనా..?

Updated On - 04:07 PM, Thu - 20 January 22
By Gogikar Sai Krishna
సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు.. ఫలించేనా..?

11వ పీఆర్సీపై ఏపీలో మళ్లీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పీఆర్సీపై విముఖత ఉన్న ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని ప్రకటించాయి. మరోమారు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. సీఎంఓ అధికారులతో చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ లు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ రెండు సంఘాలు కలిసి పోరాడటానికి నిర్ణయించిన నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని మరోసారి సీఎంవో అధికారులను ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. అయితే గతంలో కూడా ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు జరుపుతున్న చర్చలు ఫలిస్తాయా..? అని కొందరు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • Tags
  • ap jac
  • AP JAC Amaravati
  • AP PRC
  • breaking news
  • latest news

RELATED ARTICLES

Nara Lokesh : చెత్తపై పన్ను వేసేవాడిని చెత్త నాకొడుకు అంటాం..

Chiranjeevi : ఎన్టీఆర్‌ తెలుగు జాతి కీర్తి కిరీటం.. నా ఘన నివాళి!

Botsa Satyanarayana : అచ్చెన్నాయుడు గజదొంగ అని అందరికీ తెలుసు

Live : సామాజిక న్యాయ భేరీ మంత్రుల బస్సు యాత్ర

Jr. NTR : సదా మిమ్మల్ని స్మరించుకుంటూ.. అంటూ.. ఎమోషనల్‌ ట్వీట్‌

తాజావార్తలు

  • Y. S. Sharmila: అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లు ఉంది

  • Hyderabad: బావర్చి హోటల్ లో అగ్ని ప్రమాదం

  • NTR :యుగపురుషుడు : Special Story On Legendary Actor Sr NTR

  • Errabelli Dayakar Rao: ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు

  • TDP Leader :చింతమనేని కి ప్రాణహాని ఉందని కోర్టులో పిటిషన్..!

ట్రెండింగ్‌

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions