East Godavari: ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు.. కలెక్టర్ ఆదేశాలతో గుట్టు రట్టు..!
- పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు గుట్టు రట్టు..
- తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బట్టబయలు..
- రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలు..
- 19 లారీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari: తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలవరం కాలువ మట్టి అక్రమ తవ్వకాలు గుట్టు రట్టు అయ్యింది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈ మేరకు స్థానికులు సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాజానగరం తహసీల్దార్, మైనింగ్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 19 లారీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఇక, తహసీల్దార్ ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.. 19 మట్టి లారీలు పోలీసులు, మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. గత కొంతకాలంగా కలవచర్ల వద్ద పోలవరం కాలువలో ఎమ్మెల్యే అనుచరులు అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
అయితే, పోలవరం కాలువలకు తూట్లు పొడిచి అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారంటూ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.. రాజానగరం మండలం కలవచర్ల గ్రామం వద్ద అక్రమ మట్టి త్రవ్వకాలు వైసీపీ శ్రేణులు అడ్డుకొని.. అధికారుల సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యహారం బయటకు వచ్చింది.. ఇక, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఘటనా స్థలానికి అధికారులు వెళ్లడంతో.. గుట్టుగా సాగుతోన్న వ్యవహారం బట్టబయలు అయినట్టు అయ్యింది..
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!