Amjad Basha: ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది జగనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ముస్లిం మైనారిటీలకు రాజకీయంగా పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ మూడు గంటల పాటు సమావేశం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి ఇంత సమయం కేటాయించటం సాధారణ విషయం కాదు. చట్ట సభల్లో ముస్లిం మైనారిటీలకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే.. చంద్రబాబు ఎప్పుడూ మైనారిటీకు ప్రాధాన్యత ఇవ్వలేదు.. అన్ని రంగాల్లో వారికి మా గురువులు కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ నిశితంగా విన్నారు.
Read Also: kousalya : కొడుకు కోసం కష్టాలు పడ్డా.. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోమంటున్నాడు
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే సీఎంఓ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు చేశారు. మా మైనారిటీ వర్గాల తరపున ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపారన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైసీపీ మైనారిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా మాట్లాడుతూ.. చంద్రబాబు మైనారిటీలకు సంబంధించి 16, 17 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తి చేయలేదు. జగన్ మాకు ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశారు . 2,100 కోట్లు ఖర్చు చేస్తే జగన్ మూడున్నర ఏళ్ళల్లో 21 వేల కోట్లు ఖర్చు చేశారు. జమాతే అల్ హదీస్, విజయవాడ ప్రెసిడెంట్ నసీరుద్దీన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తో మీటింగ్ అంటే ఏదో అప్లికేషన్ తీసుకుని పరిష్కరిస్తారు అనుకున్నాం. కానీ చాలా డైనమిక్ గా అప్పటికప్పుడే సమస్యల పరిష్కరానికి ఆదేశాలు జారీ చేయటం అభినందనీయం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చాలా స్పష్టంగా మా కళ్ళకు కనిపించింది.
Read Also: Talasani srinivas yadav: ఇదంతా రాజమౌళి వల్లే.. త్వరలో RRR టీమ్ను..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!