Hyderabad-Vijayawada: మరోసారి నిలిచిన విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలు..
- విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై అవరోధం..
- ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు..
- పాలేరు బ్రిడ్జి రోడ్డును కోసేసిన వరద.. ఏపీ- తెలంగాణ మధ్య రాకపోకలు ఆపేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad-Vijayawada: విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాల రాకపోకలను ఆపేసి.. బ్రిడ్జికి ఇరువైపుల భారీ వాహనాలను అడ్డుగా పెట్టారు.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అలాగే, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు జలాశయానికి వరద పోటెత్తూతోంది. తమ్మిలేరు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా ఇప్పటికీ 348 అడుగుల దాటింది. చర్యల్లో భాగంగా 9600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు వరద ఉధృతి కారణంగా ఏలూరు- శనివరపు పేట నగరంలో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక, ఉధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు తమ ఇళ్లపై ఎక్కడ పడుతుందో అనే భయంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు తమ్మిలేరు వరద తోడు కావడంతో గట్లు బలహీనంగా మారి కోతకి గురవుతున్నాయి. దీంతో ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో అనే ఆందోళన పరివాహక ప్రజల్లో కనిపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో రాత్రిపూట నిద్రపట్టే పరిస్థితి లేదని తమిళనాడు పరివాహక ప్రాంత స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!