CPI Ramakrishna: వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సంభవించిన గోదావరి వరదల్లో అనేకమంది సర్వం కోల్పోయారన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. గోదావరి వరదల సమయంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో 21 రోజులు కరెంట్ లేదు. ప్రభుత్వం సహాయం చేయటంలో విఫలం అయ్యిందని విమర్శించారు. 22 శాతం మాత్రమే పోలవరం నిర్వాసితులకు పరిహారం అందింది.
Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది?
Also Read
వరద బాధితులకు తెలంగాణ 10 వేలు రూపాయలు ఇస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం 2 వేలు ఇచ్చింది. అక్కడి నిర్వాసితులు తెలంగాణలో కలపండి అంటున్నారు… అందుకు ఏపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. పోలవరం ప్రాజెక్టు లో ముఖ్యమైనది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ పోలవరం. నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రత్యేక హోదా ఎలానో వదిలేశారు…. కనీసం పోలవరం ప్రాజెక్ట్ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదన్నారు రామకృష్ణ. పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు సీపీఐ నేత రామకృష్ణ.
COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..?
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..