CM Jagan: ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతాం.. 13 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Speech At Global Investors Summit 2023: విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా.. ఈ సమ్మిట్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో భాగంగా రెండో రోజైన శనివారం ఏయూ గ్రౌండ్స్లో కొన్ని నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఆయన.. గత మూడున్నరేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కోవిడ్ కష్టాలను కూడా అధిగమించామని పేర్కొన్న ఆయన.. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. ఇప్పుడు కీలక సమయంలో ఈ సదస్సు నిర్వహించామని.. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు.
Abdullapurmet Case: నవీన్ హత్య కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని.. ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సుల్లో 352 ఎంవోయూలు జరిగాయని.. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. వందకుపైగా స్పీకర్లు పాల్గొన్నారని అన్నారు. ఈ పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందన్నారు. ఎనర్జీ రంగంలో రూ.8,84,823 కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. పర్యాటక రంగంలో 117 MOUలు జరిగాయని.. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నామని.. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
GIS 2023: రెండో రోజు ఏపీ ప్రభుత్వం కీలక ఎంవోయూలు.. ఏయే కంపెనీలు ఎంత పెట్టుబడి?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!