CM Jagan: ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతాం.. 13 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Speech At Global Investors Summit 2023: విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా.. ఈ సమ్మిట్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో భాగంగా రెండో రోజైన శనివారం ఏయూ గ్రౌండ్స్లో కొన్ని నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన ఆయన.. గత మూడున్నరేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. కోవిడ్ కష్టాలను కూడా అధిగమించామని పేర్కొన్న ఆయన.. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. ఇప్పుడు కీలక సమయంలో ఈ సదస్సు నిర్వహించామని.. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు.
Abdullapurmet Case: నవీన్ హత్య కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని.. ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సుల్లో 352 ఎంవోయూలు జరిగాయని.. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. వందకుపైగా స్పీకర్లు పాల్గొన్నారని అన్నారు. ఈ పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందన్నారు. ఎనర్జీ రంగంలో రూ.8,84,823 కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. పర్యాటక రంగంలో 117 MOUలు జరిగాయని.. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నామని.. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
GIS 2023: రెండో రోజు ఏపీ ప్రభుత్వం కీలక ఎంవోయూలు.. ఏయే కంపెనీలు ఎంత పెట్టుబడి?
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!