Botsa Satyanarayana : పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana Fired on Yellow Media.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు వాడి వేడిగా సాగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉగాది నుండి పార్టీని విస్త్రత స్థాయికి తీసుకుని వెళ్లాలని జగన్ చెప్పారని, వచ్చే నెల రెండు నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ మూడేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తామని, పదవుల్లో అందరికీ అవకాశం ఇచ్చేందుకు కొందరిని తొలగిస్తానని జగన్ ముందే చెప్పారన్నారు. పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరని, అదే నమ్మితే వైసీపి గెలిచేదా..? అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
జనం ఈలలు వేస్తే ప్రయోజనం ఉండదని, వారికి ఉపయోగపడే పనులు చేస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే తప్ప పవన్ ఏ పనీ చేయలేడని, వైసీపీ పై ప్రజలకు అసంతృప్తి ఉంటే కదా వ్యతిరేక ఓటు ఉండటానికి అని ఆయన అన్నారు. పొత్తులు, మొక్కజొన్న పొత్తులు ఏం ఉంటాయని, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎవరెవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలుస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!