Botsa Satyanarayana : పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana Fired on Yellow Media.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు వాడి వేడిగా సాగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉగాది నుండి పార్టీని విస్త్రత స్థాయికి తీసుకుని వెళ్లాలని జగన్ చెప్పారని, వచ్చే నెల రెండు నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ మూడేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తామని, పదవుల్లో అందరికీ అవకాశం ఇచ్చేందుకు కొందరిని తొలగిస్తానని జగన్ ముందే చెప్పారన్నారు. పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరని, అదే నమ్మితే వైసీపి గెలిచేదా..? అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
జనం ఈలలు వేస్తే ప్రయోజనం ఉండదని, వారికి ఉపయోగపడే పనులు చేస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే తప్ప పవన్ ఏ పనీ చేయలేడని, వైసీపీ పై ప్రజలకు అసంతృప్తి ఉంటే కదా వ్యతిరేక ఓటు ఉండటానికి అని ఆయన అన్నారు. పొత్తులు, మొక్కజొన్న పొత్తులు ఏం ఉంటాయని, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎవరెవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలుస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?