GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన లిక్కర్ స్కాంలో విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి డబ్బులు తరలించారన్నారు జీవీఎల్. వైసీపీకి నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీనే. విజయవాడ ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే భద్రత నిర్వహిస్తోంది. ఇప్పటికీ స్థానిక పోలీసులతోనే ఎందుకు భద్రత ఇస్తోంది..? నల్లధనం విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తరలివెళ్తోందనే ఆరోపణలు గతంలోనూ.. ఇప్పుడూ వస్తున్నాయి. విజయవాడ ఎయిర్ పోర్టులో కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విమానయాన మంత్రిని అడుగుతాం.
Read Also: Tiger in Asifabad: కాగజ్నగర్లో పెద్దపులి కలకలం.. రోడ్డు దాటుతుండగా..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
లిక్కర్ స్కామ్ విషయంలో విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి డబ్బులు తరలి వెళ్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ స్కాముకు ఏపీతో సంబంధం ఉందా..? లేదా..? అనేది త్వరలోనే తేలుతుందన్నారు. రూ. 2 వేల నోట్లు తెలుగు రాష్ట్రాల్లో చలామణిలో లేవన్నారు. ఎన్నికల సందర్భంలోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 వేల నోట్లు కన్పిస్తున్నాయి.రూ. 2 వేల నోట్లు ఎందుకు ఉండడం లేదో.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కేంద్రాన్ని అడుగుతాం.టీడీపీ నిరాశపరిచిన గతం.. వైసీపీ భరించలేని ప్రస్తుతం.. బీజేపీ-జనసేన పార్టీలే భవిష్యత్తు అన్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొడుతుందని పక్క రాష్ట్ర సీఎం ఏదో చెబుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొడతారు.యనమలకూ సీటు లేదని లోకేష్ అంటున్నారు. టీడీపీలో సీనియర్లైన బీసీలకు స్థానం దక్కని పరిస్థితి వుందన్నారు. అన్నమయ్య బ్యారేజ్ కొట్టుకుపోయి ఏడాదైనా పట్టించుకోలేదు. అన్నమయ్య బ్యారేజ్ ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు సీఎం జగన్ పొలిటికల్ టూర్ చేసినట్టు చేశారని జీవీఎల్ మండిపడ్డారు.
Read Also: GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!