సమ్మర్ సీజన్లో మామిడిపండ్ల అమ్మకం.. ఎన్నికల సీజన్లో మందు బాటిళ్ల పంపకం తప్పనిసరి. కరెన్సీ నోటు చూపకుంటే.. మందు బుడ్డీ ఇవ్వకుంటే గెలవడం కష్టం అంటున్నారు నేతల అనుచరులు.
Breaking News: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 30తో నోట్ల మార్పిడికి తుది గడువు ముగిసింది. అయితే బ్యాంకుల్లో రూ. 2000 నోట్లను మార్పిడి చేసుకునే గడువును అక్టోబర్ 7 వరకు పొడగించింది.
చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెడ్ లైన్ విధించింది. అయితే ఇంకెంతో సమయం లేదు.. కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 2000 రూపాయల నోట్లను మార్చుకోకపోతే.. వెంటనే మీ దగ్గరలోని బ్యాంకుకు వె�
2000 Notes Ban: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకుల్లో ఆ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. అప్పటి వరకు ఈ నోట్లు చెలామణిలోనే ఉంటాయి. ఇప్పటి నుంచే జనాలు నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ 2000 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం 2000 నోట్లను డినామినేషన్ చేసింది. 2016 నవంబర్ లో 2 వేల నోట్లు ప్రవేశపెట్టారు.
భారతదేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. అయితే రూ.2000 నోటును ప్రవేశపెట్టిన తొలి ప్రధాని కూడా ఆయనే అవుతారు. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 100 రూపాయలకు మించిన కరెన్సీని నిషేధించారు.
Exchange of Old Notes : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా (CBN) పాత నైరా కరెన్సీ నోట్ల మార్పిడికి గడువును పొడిగించింది. పాత నోట్లను మార్చుకునేందుకు 10 రోజుల పాటు సమయాన్ని ఇచ్చింది బ్యాంక్.