వైసీపీ ప్రభుత్వానికి దమ్ముందా?: బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి విమర్శలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో సీఎం జగన్ ఆత్మకూరు వచ్చి చూడాలని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి హితవు పలికారు. ఆత్మకూరులో పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్లను పక్కన కూర్చోబెట్టుకుని పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలు ఆత్మకూరుకు, అంజాద్ బాషాకు ఏం సంబంధముందని ప్రశ్నించారు.
Read Also: కరోనాపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి: పవన్ కళ్యాణ్
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
బీజేపీ నేతలపై దాడి చేసిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. వారి పేర్లను కేసుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే… వైసీపీ నేతలు అంజాద్ బాషా, శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్ ఖాన్లపై వెంటనే కేసులు నమోదు చేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులుకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.
ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ @BJP4Andhra ఆధ్వర్యంలో కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు గారికి వినతిపత్రం ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి గారు,(2/3), pic.twitter.com/q58dQChuCD
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) January 10, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!