Bhumana Karunakar Reddy : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పూర్తిగా ఊడ్చివేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నెల్లూరులో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును ఊడ్చివేశం, మళ్లీ వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ఉడ్చివేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మూడు వేల టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని ఆయన కొనియాడారు. 40 ఏళ్ల తిరుమల స్థానికుల సమస్యలు తీర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంది అని ఆయన వెల్లడించారు. తిరుపతి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మనదని, కరోనా సమయంలో 200 శవాలను ఒక ఎమ్మేల్యేగా వాటిని ఖననం చేసిన ఘనత నాది అని ఆయన వెల్లడించారు.
సాక్షాత్తు దేశ ప్రధాని కార్యాలయం నుంచి కరోనా కష్ట కాలంలో శవాలు ఖననం చేసినందుకు ప్రశంసించారని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కరోనా సమయంలో చేసిన సేవలకు ఇది గుర్తింపు అని ఆయన తెలిపారు. తిరుపతి గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు, జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా నిర్వహించామని, త్వరలో జరగబోయే తిరుపతి టౌన్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
తాజావార్తలు
-
Sai Pallavi: ‘రామాయణ’ టీమ్పై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్!
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
-
Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
-
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?