APPSC: గ్రూప్ 1 అప్లికేషన్లకు గడువు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్1 అప్లికేషన్ల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) … గ్రూప్ వన్ అప్లికేషన్ దాఖలు గడువును మరో మూడు రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. దీనిపై మీడియాతో మాట్లాడిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్.. గ్రూప్ వన్ అప్లికేషన్ దాఖలు గడువు మూడు రోజులు పెంచాం.. ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు.. ఇక, నాల్గోవ తేదీ అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుందని వివమరించిన ఆయన.. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో దరఖాస్తు గడువు ముగిసిందని.. చివరి రెండు రోజుల్లో దాదాపు 26 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.. నాలుగేళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కావటంతో మరింత మందికి అవకాశం కల్పించడానికే.. గడువును పెంచామన్నారు.. ఇప్పటి వరకు దాదాపు లక్షా రెండు వేల మంది అభ్యర్థులు గ్రూప్ వన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. యథాతథంగానే డిసెంబర్ 18వ తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు గౌతమ్ సవాంగ్.
Read Also: Pawan Kalyan: పవన్ని వెంబడిస్తున్న ఆగంతకులు.. కారు ఆపి మరీ..
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..