CPS Employees: సెప్టెంబర్ 1న తలపెట్టిన ఛలో విజయవాడ వాయిదా
CPS Employees: సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగులు ఓ ప్రకటన జారీ చేశారు. APCPSEA ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా సెప్టెంబర్ 1వ తేదీన శాంతియుత ర్యాలీ, సభల ద్వారా సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామని తెలిపారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలకు ప్రతిసారి పోలీసు అనుమతి తీసుకుని నిర్వహిస్తూ వచ్చామని.. అలాగే సెప్టెంబర్ 1న చలో విజయవాడ పేరుతో నిర్వహించబోయే సభ ర్యాలీకు కూడా పోలీస్ శాఖ అనుమతి కోరామని.. కానీ ఏ నిర్ణయం పోలీస్ శాఖ చెప్పకుండానే సీపీఎస్ ఉద్యోగులను నోటీసులు, బైండోవర్ కేసులతో పాటు ఇంకొన్ని కేసులను మోపుతూ సీపీఎస్ ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన టీమిండియా ఓపెనర్లు
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో CPS ఉద్యోగులకు ఇబ్బందికర వాతావరణం నెలకొందని.. కావున ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, CPS ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా సెప్టెంబర్ 1న విజయవాడలో తలపెట్టిన చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేయాలని రాష్ట్ర శాఖ నిర్ణయించిందని ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగులు ప్రకటించారు. సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ కూడా సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరకావద్దని తెలియజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 11వ తేదీన విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో