Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Ssc Supplementary Exams 2022

AP SSC : నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..

Published Date :July 6, 2022 , 9:33 am
By Gogikar Sai Krishna
AP SSC : నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh SSC Supplementary 2022 Exam Start From Today.

గత నెలలో ఏపీ విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి 6 లక్షల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తే.. వారిలో 4.14 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే ఫెయిల్‌ అయిన విద్యార్థులు విద్యాసంవత్సరాలన్ని నష్టపోకుండా ఉండేందుకు.. నెలలోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ స్లపిమెంటరీ పరీక్షలు జులై 15వ తేదీ వరకు జరుతాయని అధికారులు వెల్లడించారు. అయితే.. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

TTD : నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

అంతేకాకుండా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఆనారోగ్యంగా ఉన్నవారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2,01,627 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించిన అధికారులు.. ఇప్పటికే హాల్‌ టికెట్లు విడుదల చేశామని వెల్లడించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP SSC Supplementary
  • big news
  • breaking news
  • latest news

తాజావార్తలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

  • PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions