AP Legislative Council : జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు రచ్చ..
TDP MLCs want to discuss Jangareddygudem deaths in Andhra Pradesh Legislature.
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఇటీవల చోటు చేసుకున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంతో శాసన మండలిలో జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. అయితే చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు.
Also Read
దీంతో స్టేట్మెంట్ ముఖ్యమంత్రితో ఇప్పించాలని యనమల రామకృష్ణుడు పట్టుబట్టారు. నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చే స్టేట్మెంట్ పరిగణలోకి రాదని యనమల అన్నారు. యనమల వ్యాఖ్యలపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రూల్ పొజిషన్లో చదివి వినిపించారు. యనమల వ్యాఖ్యలు మండలి చైర్మన్ను అవమానించేలా ఉన్నాయని ఉమారెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!