Aswani Dutt Petition: గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ.. కౌలు చెల్లించాలని హైకోర్ట్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు భూములిచ్చిన వారికి కౌలు చెల్లించకపోవడంపై సినీ నిర్మాత అశ్వనీదత్ దంపతుల పిటిషన్ పై హైకోర్టులో జరిగిన విచారణ జరిగింది. విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన వారికి వార్షిక కౌలు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి వైఖరివల్ల పౌరులు ఇబ్బంది పడటానికి వీల్లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కౌలు చెల్లించాల్సిన బాధ్యత వారిదేనని తేల్చి చెప్పింది. సాంకేతిక కారణాలు చూపుతూ, జాప్యం చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్ట్ పేర్కొంది.
Read Also: Warangal Market: ఎనుమాముల మార్కెట్ ప్రారంభం.. వ్యాపారస్తులు, రైతులకు మంత్రి సూచన
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
కౌలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూశాఖను కోర్టు ఆదేశించింది. మంగళవారం కూడా దీనిపై విచారణ జరగనుంది. సమాధానం సంతృప్తిగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని వ్యాఖ్యానించింది. విమానాశ్రయ విస్తరణకు తమ నుంచి 39 ఎకరాల భూమిని సమీకరించారని, కౌలు చెల్లించడం లేదని ప్రముఖ సినీ నిర్మాత చలసాని అశ్వినీదత్, ఆయన సతీమణి వినయ కుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న హైకోర్టు..జ. కౌలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ పిటిషన్ పై నేడు మరోసారి విచారించనుంది హైకోర్టు.
Read Also: Rohtak Dharampal: ఎన్నికల్లో ఓడిపోయాడు.. భారీ బహుమానం పొందాడు
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!