AP Govt: తప్పుడు ప్రచారం కట్టడిపై ఏపీ సర్కార్ నిఘా.. మంత్రుల కమిటీ ఏర్పాటు
- ఏపీలో సోషల్ మీడియా నియంత్రణకు లోకేష్ నేతృత్వంలో మంత్రుల కమిటీ..
- సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్..
- తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ పై నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణకై నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు అయింది. సభ్యులుగా మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథిలు ఉన్నారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్పై ఈ కమిటీ ప్రధానంగా నిఘా పెట్టనుంది. అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులపై GoM అధ్యయనం చేయనుంది.
Read Also: Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. రేపు వీఐపీ దర్శనాలకు బ్రేక్..!
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
అయితే, తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై ఈ మంత్రుల కమిటీ చర్యలకు సిఫారసులు చేసే అవకాశం ఉంది. పౌర హక్కుల పరిరక్షణకు సైతం మంత్రుల కమిటీ సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం ఉంటుంది. సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి మంత్రుల కమిటీ సమర్పించనుంది. ఈ కమిటీ ఏర్పాటుతో సోషల్ మీడియా దుర్వినియోగం, తప్పుడు వార్తలు, మిస్ఇన్ఫర్మేషన్, ఇతర భద్రతా సమస్యలపై ప్రభుత్వం మరింత సమగ్ర చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!