Review On ACB Cases: ఏసీబీ కేసులపై జగన్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను రివ్యూ చేసేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొందరు ఉద్యోగులపై నాటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏసీబీ కేసులు నమోదు చేసిందంటూ వచ్చిన వినతుల ఆధారంగా హైపవర్ కమిటీ నియామకం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసులను సమీక్షించాలని కోరింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.

Also Read
Read Also: IPO: ఐపీఓకి ఎలా అప్లై చేయాలి?
2014-19 మధ్య కాలంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను రివ్యూ చేయనున్న హైపవర్ కమిటీ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమలు, హోం, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. మెంబర్ కన్వీనరుగా వ్యవహరించనున్నారు జీఏడీ సర్వీసెస్ ముఖ్య కార్యదర్శి. ట్రాప్ చేసి.. ఏసీబీ రెడ్ హ్యాండెడుగా పట్టుకుని నమోదు చేసిన కేసులు మినహా మిగిలిన కేసులను సమీక్షించనున్నారు హైపవర్ కమిటీ.
Read Also: Tirumala Brahmotsavalu Live: ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతున్న స్వామివారు
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!