ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష.. ఈ నెల 19, 20, 23, 24, 25 తేదిల్లో జరుగుతుంది. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) ద్వారా పరిక్షలు నిర్వహణ జరుగుతుంది. మొత్తం 16 సెషన్లలో పరీక్షలు నిర్వహణ ఉంటుంది.
అందులో ఇంజనీరింగ్ 10, అగ్రికల్చర్, ఫార్మసీ 6 సెషన్లలో నిర్వహణ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్టుల కోసం 2,59,564 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. ఏపీ-తెలంగాణాలో 14 జోన్లలో.. 120 కేంద్రాల్లో పరీక్షా జరగనుంది. తెలుగు-ఇంగ్లీష్ రెండు భాషల్లో ప్రశ్న పత్రాలు ఉంటాయి. 160 మార్కులకు మల్టిపుల్ చాయిస్ లో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంజనీరింగ్ ఫలితాలు ఆగస్టు 25న… అగ్రికల్చర్-ఫార్మసీ ఫలితాలు సెప్టెంబర్ 7 విడుదల చేస్తాం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..