CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
- ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..
- విజయవాడ నుంచి ఉదయం 9.45కి ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం..
- రెండురోజుల పాటు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు (జూలై 15న) ఉదయం 9.45 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు. అలాగే, మధ్యాహ్నం 2.30కు సీఎం నివాసం 1-జన్పథ్లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్తో భేటీ కానున్నారు. 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చిస్తారు.
Read Also: Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత..!
Also Read
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
ఇక, మధ్యాహ్నం 3.30 గంటలకు మూర్తి మార్గ్-3లో నిర్వహించనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అలాగే, రాత్రి 7 గంటలకు రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్తో భేటీ కానున్నారు. ఇక, రేపు (జూలై 16న) ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు జలశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై జరిగే సమావేశంలో భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేసి గురువారం నాడు ఉదయం 9.30 గంటలకు అమరావతికి తిరిగి రానున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!