Anantapur: పరకామణి కేసులో కీలక సాక్షి హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు..
- పరకామణి కేసులో కీలక సాక్షి సతీష్ కుమార్ హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు..
- సతీష్ కుమార్ హత్యపై అనంతపురంలో సమీక్ష చేసిన సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్..
- సతీష్ కుమార్ హత్యా స్థలాన్ని పరిశీలించిన సీఐడీ అడిషనల్ డీజీ..
- సంఘటన జరిగిన సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందని సీఐడీ అడిషనల్ డీజీ ఆరా..
- కాసేపట్లో సతీష్ కుమార్ హత్యకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: పరకామణి కేసులో కీలక సాక్షి అయిన మాజీ ఆర్వీఎస్ఓ సతీష్ కుమార్ హత్యపై గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. హరి ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్పీ పోలీసులు 103(1)BNS సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు. సతీష్ కుమార్ హత్యకు సంబంధించి అనంతపురంలో సమీక్ష చేసిన సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఆ తర్వాత తాడిపత్రి మండలం కోమలి దగ్గర జరిగిన హత్య సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.
Read Also: Minister Seethakka : ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడాలి..
Also Read
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
ఇక, సతీష్ కుమార్ మృతదేహం వద్ద మొబైల్ ఫోన్ ఎలా దొరికింది అని సీఐడీ అడిషనల్ డీజీ రవి శంకర్ అనుమానించారు. దాదాపు 30 నిమిషాల పాటు క్షుణ్ణంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాసేపట్లో మొత్తం విషయాన్ని హైకోర్టుకు సీఐడీ డీజీ సమర్పించనున్నారు. సీటులో ఉన్నాడా.. ఎందుకు సీటులో పడుకోలేదనే దానిపై విచారించమని రైల్వే పోలీసులకు సీఐడీ డీజీ ఆదేశించారు. అలాగే, కాసేపట్లో సతీష్ కుమార్ హత్యకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!