Anakapalli Dist: ఏపీ స్పీకర్ ఇంటి ఇలవేల్పు ఆలయంలో నగలు మాయం..
- నర్సీపట్నంలోని మరిడి మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో నగలు మాయం..
- ఆలయంలో అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగలు గుర్తింపు..
- నకిలీ వ్యవహారంలో ఈవోపై చర్యలకు దేవాదాయశాఖ ఆదేశాలు..
- పాలకవర్గం మార్పు సమయంలో నగలను పరిశీలిస్తుండగా బయటపడ్డ వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Dist: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటి ఇలవేల్పు ఆలయంలో బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. మరిడి మహా లక్ష్మీ అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగను దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. మార్చి 19వ తేదీన 390 గ్రాముల హారం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అప్పగించిన ట్రస్టీ చింతకాయల సన్యాసి పాత్రుడు.. నకిలీ హారం వెలుగులోకి రావడంతో ఈవోపై క్రిమినల్ చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Kerala: మలయాళ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం.. అసలేం జరిగిదంటే..?
Also Read
కాగా, ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. పాలక వర్గం చేతులు మారే ముందు ఆభరణాల నాణ్యతను పరిశీలిస్తే గిల్టు నగల వ్యవహారం బయటకు వచ్చింది. కాగా, ఈ ఘటనపై పోలీసులకు దేవాదాయ శాఖ కంప్లైంట్ ఇచ్చింది. ఇక, ఈ నగలీ నగల వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?