పవన్ కు కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ధైర్యం లేదు : అంబటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదా అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం. మిత్రులను అడిగే ధైర్యం లేని వాళ్ళకు మాకు అడిగే హక్కు ఎక్కడిది. ప్రజాస్వామ్య పద్దతిలో కేంద్రంపై మేము పోరాటం చేస్తున్నాం. డిమాండ్ల సాధన కోసం మేము సాయుధ పోరాటం చేయాలా… తుపాకులు పట్టుకు తిరగాలా అన్నారు.
పవన్ కు దమ్ముంటే, చిత్తశుద్ది ఉంటే ప్లకార్డు పట్టుకుని బీజేపీ కార్యాలయం ముందు నిలబడాలి. కనీసం ప్లకార్డు పట్టుకోలేని నీవో రాజకీయ నాయకుడివా..నిన్ను ప్రజలు నమ్మలా… నీ ఓటుకేపాసిటీ ఎంత… ఏం తడాఖా చూపిస్తావు అని అన్నారు. అయితే పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఒడారు..ఈసారి మూడు చోట్ల పోటీ చేయి. పవన్ ఏమైనా చెగువీరా వారసుడా..తుపాకి గొట్టం ద్వారా రాజ్యం తీసుకువస్తారా… మాట్లాడే సమస్యలపై పూర్తి స్పష్టత తీసుకుని పవన్ మాట్లాడాలి. నాలుగు రోజులు రాజకీయాలు..ఏడాది పాటు సినిమాలు చేయడమే పవన్ పని. ఆయన ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరికీ తెలియదు అని పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం