Ambati Rambabu: పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడు.. 420లా తయారయ్యాడు.. మంత్రి సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Sensational comments on Pawan kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎదుర్కోవటం మాకు పెద్ద సమస్య కాదని అన్నారు. ఇక పవన్ గురించి ప్రస్తావిస్తూ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ దత్తపుత్రుడు పవన్ అని అన్నారు. ఇక వారాహి ఎక్కి తిరిగి పిచ్చి కూతలు కూస్తే సరిపోతుందా? అని ప్రశ్నించిన అంబటి ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని అన్నారు. ఇక కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఎలా ఓడిపోతారో మేం చూస్తామని పేర్కొన్న ఆయన పేదలే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అన్నారు. ఇక రామోజీ ఒక వైట్ కాలర్ క్రిమినల్ అని పేర్కొన్న ఆయన వంగవీటి మరణానికి ముందు టీడీపీకి ముద్రగడ రాజీనామా చేశారు అని అన్నారు.
Pawan Kalyan: నా సినిమాలు సూపర్ హిట్.. కానీ ఏపీలో 30 కోట్ల నష్టం: పవన్ కళ్యాణ్
అప్పట్లో కాపునాడు జరిగినప్పుడు ముద్రగడ జైల్లో ఉన్నాడని, టీడీపీ వల్ల వంగవీటికి ప్రాణహాని ఉందని ముద్రగడ ఆనాడే చెప్పారని అన్నారు. కాపుల గురించి మాట్లాడే హక్కు ముద్రగడకు మాత్రమే ఉందని, హరిరామ జోగయ్యకు, పవన్ కు లేదని అన్నారు. చంద్రబాబు కోసం కాపులను పవన్ వాడుకోవాలని చూస్తున్నాడని పేర్కొన్న అంబటి తన మాటల వల్ల రోజు రోజుకి పవన్ గ్రాఫ్ పడిపోతుందని అన్నారు. రాజకీయాల్లో పవన్ ఆత్మహత్య చేసుకుంటున్నాడని పవన్ సీఎం కాదని చెప్పాక జనం కూడా వెళ్లిపోయారని అన్నారు. ఇక తనకు ప్రాణహాని ఉంటే పవన్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని అంబటి సలహా ఇచ్చారు. రాజకీయాలకు పవన్ పనికిరాడన్న ఆయన పవన్ నిలబడిన చోట డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఇక లోకేష్ ఎక్కడ నిలబడితే అక్కడ ఓడిపోతాడని పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబుతో చేరి పవన్ కూడా 420లా తయారయ్యాడని అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
తాజావార్తలు
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్కు జాక్పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?