Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం నీటి తొట్టెలు, ఏజెన్సీ వాసులు డోలీ కష్టాలు తీర్చేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు.
Also Read:The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అణుశక్తి లాంటివాడు.. న్యూక్లియర్ అంటే కేవలం పేలుడు కాదు… అది పర్యావరణానికి మేలు చేసే శక్తి. ఈ క్రమంలో పార్టీకి ఆర్థిక సహాయం అందిస్తున్న వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువైందని అన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.10,091 కోట్లను ఒకే రోజు ఖాతాల్లో జమ చేశాం అని ఆయన అన్నారు. ఇక అలాగే 80% పిల్లలకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసిన అంశంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ను అభినందించారు నాగబాబు. రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు.
Also Read:Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
సర్పంచుల అభ్యర్థన మేరకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పవన్ నిధుల కేటాయిస్తున్నారని ఆయన అన్నారు. గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలకు గ్రామ స్థాయిలో రూ.10 వేల, మండల స్థాయిలో రూ.25 వేల రూపాయలు కేటాయిస్తున్నామని అన్నారు. ఇక సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి పాలన మలుపు తిప్పిందని అన్నారు. మెగా DSC ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశామని, పోలవరం, రాజధాని, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్… అన్నీ కూటమి పాలనలోనే మళ్లీ పుంజుకున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!