Minister Payyavula: ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..
- వైఎస్ జగన్, బుగ్గన విమర్శలకు మంత్రి పయ్యావుల కౌంటర్..
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడే వీరికి ప్రేమ వచ్చినట్టుంది..
- ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు..
- రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారు: మంత్రి పయ్యావుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలు, ఖజానాపై మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగా ప్రేమ చూపిస్తున్నారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. కుట్ర పన్నారు అనే స్టేట్మెంట్ నేను ఇవ్వట్లేదు.. బ్రాండ్ ఆంద్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల కోసం ఏపీ మైనింగ్ కార్పొరేషన్ కు లేటర్ రాశాం.. గత మార్చ్ లో లెటర్ రాయగా.. వైసీపీ నేత ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో 200 కంప్లయిట్లు పెట్టించారు అని పేర్కొన్నారు. మీ కడుపు నొప్పికి వుడ్ వోర్డ్స్ కడుపు మంటకు జెల్సిల్ ఇవ్వాలా మీకు అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు.
Read Also: AP Cabinet: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
అయితే, నేను అప్పట్లో రైజ్ చేసిన అంశాలపై సీఎస్ స్పందించారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం మొత్తం సర్కులర్ ఇచ్చారు అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీవో నెంబర్ 22ను 11-3-2025న ఇచ్చాం.. జీవో నెంబర్ 35ను బుగ్గన ఇచ్చి 7 వేల కోట్ల రూపాయలు అడిగారని చెప్పుకొచ్చారు. మా మీద ఉన్న నమ్మకంతో రూ. 9 వేల కోట్లకు వెళ్లినా ఓవర్ సబ్ స్క్రైబ్ చేశారు.. ఇంత జరిగాక కూడా బుగ్గన ప్రెస్ మీట్ జగన్ ట్వీట్.. ఇంక ఆపండి అని సూచించారు. ఆర్బీఐ, సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది ఇంకా ఎందుకు మీ ఏడుపులు అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!