Rammohan Naidu: జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులకు అనేక చిక్కుముడులు..!
- జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులకు అనేక చిక్కుముడులు..
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపణలు..
- మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rammohan Naidu: వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని విమర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.. రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు.. వ్యవసాయం సహా ఏ రంగాన్ని జగన్ పట్టించుకోలేదని ఆరోపించిన ఆయన.. కేంద్రంలోని.. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయన్నారు.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిష్కరించుకుంటూ రైతాంగం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని స్పష్టం చే శారు..
Read Also: Pat Cummins Reaction : కొత్త టీమిండియాను చూస్తే భయమేస్తోంది
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ఇక, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతు పక్షపాతి.. రైతుల కోసం ఏ సహాయాన్ని అయినా చేస్తారని తెలిపారు రామ్మోహన్ నాయుడు.. ప్రస్తావించిన ప్రతి విషయంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వివరించారు.. రాజీవ్ రంజన్ కూడా గరివిడి కాలేజీ పై వెంటనే స్పందించారు.. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం అయ్యారు.. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై చర్చించారు..
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..