Mopidevi and Masthan Rao: వైసీపీకి గుడ్బై.. ఎంపీ పదవికి మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్..
- రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి.. బీద మస్తాన్రావు రాజీనామా..
- వైసీపీకి కూడా గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటన..
- వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mopidevi and Masthan Rao: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..
Read Also: MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..
Also Read
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీద మస్తాన్రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను.. రాజకీయ భవిష్యత్పై త్వరలో నిర్ణయం తీసుకుంటాను అన్నారు.. వ్యక్తిగత కారణాలే నా రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు.. సాంకేతికంగా, సంప్రదాయంగా రాజ్యసభ ఛైర్మన్ కొన్ని ప్రశ్నలు అడిగారు.. ఇష్టపూర్వకంగానే రాజీనామాలు చేశామని ఇద్దరం చెప్పామని వెల్లడించారు.. రాజ్యసభ సభ్యునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు.. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.. నాకు ముందు నుంచి కూడా జాతీయ రాజకీయలంటేనే ఇష్టం.. రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్రావు..
Read Also: Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?
ఇక, మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలే నాకిష్టమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండాలన్నదే నాకిష్టం అన్నారు.. తెలుగుదేశం పార్టీలో తేరబోతున్నాన్నది వాస్తవమే.. ఇందులో దాచేదేమీ లేదన్నారు.. రాజకీయంగా మనుగడ సాగించేందుకు, సముచితమైన రీతిలోనే నాకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు…అందుకు కృతజ్ఞతలు తెలుపుున్నారు.. అయితే, రేపల్లె అసెంబ్లీ స్థానానికి నాకంటే సమర్ధుడికి ఇచ్చినా నాకు అభ్యంతరం ఉండేది కాదన్నారు.. ఎంత చెప్పినా, పార్టీ అధినాయకత్వం వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నన్ను కాదనుకున్నప్పుడు, నాకంటే సమర్ధుడుకు టికెట్ ఇచ్చినా సరిగ్గా ఉండేది అన్నారు మోపిదేవి వెంకటరమణ.
తాజావార్తలు
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!