Mopidevi and Masthan Rao: వైసీపీకి గుడ్బై.. ఎంపీ పదవికి మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్..
- రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి.. బీద మస్తాన్రావు రాజీనామా..
- వైసీపీకి కూడా గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటన..
- వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mopidevi and Masthan Rao: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..
Read Also: MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..
Also Read
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీద మస్తాన్రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను.. రాజకీయ భవిష్యత్పై త్వరలో నిర్ణయం తీసుకుంటాను అన్నారు.. వ్యక్తిగత కారణాలే నా రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు.. సాంకేతికంగా, సంప్రదాయంగా రాజ్యసభ ఛైర్మన్ కొన్ని ప్రశ్నలు అడిగారు.. ఇష్టపూర్వకంగానే రాజీనామాలు చేశామని ఇద్దరం చెప్పామని వెల్లడించారు.. రాజ్యసభ సభ్యునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు.. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.. నాకు ముందు నుంచి కూడా జాతీయ రాజకీయలంటేనే ఇష్టం.. రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్రావు..
Read Also: Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?
ఇక, మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలే నాకిష్టమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండాలన్నదే నాకిష్టం అన్నారు.. తెలుగుదేశం పార్టీలో తేరబోతున్నాన్నది వాస్తవమే.. ఇందులో దాచేదేమీ లేదన్నారు.. రాజకీయంగా మనుగడ సాగించేందుకు, సముచితమైన రీతిలోనే నాకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు…అందుకు కృతజ్ఞతలు తెలుపుున్నారు.. అయితే, రేపల్లె అసెంబ్లీ స్థానానికి నాకంటే సమర్ధుడికి ఇచ్చినా నాకు అభ్యంతరం ఉండేది కాదన్నారు.. ఎంత చెప్పినా, పార్టీ అధినాయకత్వం వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నన్ను కాదనుకున్నప్పుడు, నాకంటే సమర్ధుడుకు టికెట్ ఇచ్చినా సరిగ్గా ఉండేది అన్నారు మోపిదేవి వెంకటరమణ.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!