CM Chandrababu: ఈ నెల నుంచి వారికి మాత్రమే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్..
- చేనేత సంక్షేమానికి పెద్దపీట వేస్తాం..
- చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం..
- ఈ నెల నుంచి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్..
- అమరాతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. చేనేతలో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకుంటాం.. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200యూనిట్లు, పవర్ లూమ్ కు 500యూనిట్లు ఉచితంగా ఇస్తాం.. 5 శాతం జీఎస్టీని రీయింబర్స్ చేస్తాం.. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తాం.. అమరాతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Tollywood : అటు హీరోయిన్ ఇటు ఐటమ్ గర్ల్.. యంగ్ బ్యూటీకి ఫుల్ డిమాండ్
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
అలాగే, చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు నేల… ఆంధ్ర రాష్ట్రానికి సంపద చేనేత అని సీఎం చంద్రబాబు అన్నారు. పొందూరు ఖద్దరును గాంధీజీ మెచ్చారు.. నాగరికతకు మూలం నేతన్న.. హరప్పా కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందింది.. కాకతీయుల కాలంలో నాణేలపైన చేనేతల ముద్రలు కనిపిస్తాయన్నారు. బ్రిటిష్ వారు వ్యాపారం కోసం ఇక్కడి నుంచి వచ్చి చేనేతల జీవితంపై ప్రభావం చూపారు.. అందుకే గాంధీజీ సైతం విదేశీ వస్త్రాలను బహిష్కరించి కేవలం స్వదేశీ బట్టలను మాత్రమే ఉపయోగించమని చెప్పారు.. చేనేతలకు తెలుగుదేశంతో అవినాభావ సంబంధం ఉంది.. చేనేతలకు మొదటగా ఉపాధి కల్పించిన నాయకుడు ఎన్టీఆర్.. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో చేనేతల కోసం రాజీ లేని పోరాటం చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!