CM Chandrababu: శుభవార్త చెప్పిన సీఎం.. త్వరలో 16 వేల ఉద్యోగాలు..
- నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త..
- త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ..
- డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు నింపుతామన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై మా ఆలోచన.. ఓర్వకల్లు ను డ్రోన్ సిటీగా తయారు చేస్తాం.. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీ అనుసంధానంతో చేస్తాం.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ను తీసుకొస్తున్నాం.. సోలార్ పేనెల్స్ పెడతాం.. కరంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తామన్నారు.. ఇక, ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్.. ఉద్యోగకల్పన మా విధానం అని చాలా స్పష్టంగా చెప్పాం.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదట సంతకం మెగా డీఎస్సీపై పెట్టాం.. ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం.. అయితే, రాత పరీక్షకు కొంత సమయం కావాలంటే ఆ టైం ఇచ్చాం.. ఇక, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసి.. వీలైనంత త్వరగా 16,347 ఉగ్యోగాలు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ముందుకు వెళ్తాం అన్నారు చంద్రబాబు..
Read Also: Winter Foods to Eat: చల్లగా ఉందని వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు చిరుతిళ్లు లాగిస్తున్నారా?
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
ఇక, కూటమి ద్వారా ఏపీకి సుపరిపాలన అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములును మేం ప్రభుత్వం తరుఫున గౌరవిస్తాం అన్నారు.. సెంటిమెంట్ లను మేం గౌరవిస్తాం అన్నారు.. సినిమాలు తీయాలన్నా రాయలసీమలో పాత చరిత్రలే అని పేర్కొన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లు ఇంకా ఉన్నాయి.. జాగ్రత్త అని చెబుతూనే.. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.. అన్ని నగరాలలాగా మనం కూడా అభివృద్ధి చెందబోతున్నాం.. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి.. ఆదాయం పెంచడం మన కర్తవ్యం.. మన ప్రజలకు బాధ్యులం.. నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్లు అగ్రదేశంలో ఉన్నారు.. ఏపీలో అమెరికా లాంటి వాతావరణం తీసుకురావాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..