Adimoolapu Suresh: ఉక్రెయిన్లో తెలుగు విద్యార్ధులకు బాసట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మ. సంప్రదించాల్సిన నెంబర్ 7531904820 కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా అపాయింట్ చేశాం. ఏపీ భవన్ లో ఒక నోడల్ అధికారిని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించాం. వీరు ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులతో టచ్ లో ఉన్నారు. ఉక్రెయిన్లో జఫ్రూషా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. విమానాలు రద్దు అవుతున్న నేపథ్యంలో ఎక్కువ ఆందోళన నెలకొంది. ఇండియన్ ఎంబసీ ఇచ్చే సూచనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలన్నారు మంత్రి సురేష్. నిషేధిత ప్రాంతాలకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమన్వయంతో వుందన్నారు.
Also Read
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
ఇదిలా వుంటే ఉక్రెయిన్ దేశంలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 29 మంది విద్యార్థులు వున్నారు. ఉక్రెయిన్ లో చదువుతున్న తమ పిల్లలను క్షేమంగా భారతదేశానికి తీసుకు రావాలని ప్రధాని మోదీకి ట్విట్టర్లో మెసేజ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లల గురించి తమకెంతో ఆందోళనగా వుందన్నారు.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!