Adimoolapu Suresh: ఉక్రెయిన్లో తెలుగు విద్యార్ధులకు బాసట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మ. సంప్రదించాల్సిన నెంబర్ 7531904820 కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా అపాయింట్ చేశాం. ఏపీ భవన్ లో ఒక నోడల్ అధికారిని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించాం. వీరు ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులతో టచ్ లో ఉన్నారు. ఉక్రెయిన్లో జఫ్రూషా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. విమానాలు రద్దు అవుతున్న నేపథ్యంలో ఎక్కువ ఆందోళన నెలకొంది. ఇండియన్ ఎంబసీ ఇచ్చే సూచనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలన్నారు మంత్రి సురేష్. నిషేధిత ప్రాంతాలకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమన్వయంతో వుందన్నారు.
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
ఇదిలా వుంటే ఉక్రెయిన్ దేశంలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 29 మంది విద్యార్థులు వున్నారు. ఉక్రెయిన్ లో చదువుతున్న తమ పిల్లలను క్షేమంగా భారతదేశానికి తీసుకు రావాలని ప్రధాని మోదీకి ట్విట్టర్లో మెసేజ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లల గురించి తమకెంతో ఆందోళనగా వుందన్నారు.
తాజావార్తలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!