East Godavari: వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
- తూ.గో జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా..
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అనపర్తి పోలీసులు..
- రూ. 9 లక్షల విలువైన సుమారు 273 గ్రాముల బంగారం స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న రాజమండ్రి రూరల్ వేమగిరికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర, చక్ర జగదాంబలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి రూ. 9 లక్షల విలువైన సుమారు 273 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేశారు. ఒంటరిగా ఉండే ముసలివాళ్ళు ఉంటున్న ఇల్లు చూసుకుని వారితో పరిచయం ఏర్పరచుకొని పని మనిషిగా వాళ్ళ ఇళ్లలో చేరడంతో పాటు నమ్మించి వారు స్పృహ కోల్పోయేలా చేసిన తరువాత వారి దగ్గర బంగారు వస్తువులను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Raksha Bandhan: రక్షా బంధన్ సందర్భంగా చెట్టుకు రాఖీని కట్టిన సీఎం..
Also Read
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
కాగా, ఈ నేపథ్యంలోనే నిందితులు 10 కేసులలో జైలు శిక్ష అనుభవించి, 2021లో జైలు నుంచి విడుదలైన తర్వాత.. మళ్లీ 18కి పైగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. తూర్పు గోదావరిలోని అనపర్తి, బిక్కవోలు, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, ఉండ్రాజవరం, కాకినాడ, పెదపూడి, గండేపల్లి, కరప, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలోనూ అనేక చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని.. వీరి దగ్గర నుంచి సుమారు 273.8 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!