Tirumala: అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సమాచారం.. స్పందిచిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆరాటపడే భక్తులు ఎందరో. కలియుగ దైవం అని కాలి నడకన తిరుమల చేరి ఆ ఏడుకొండలవాడిని దర్శిస్తే భాధలు తొలిగి సకల శుభాలు కలుగునని భక్తులు కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ గత కొంత కాలంగా తిరుమల కాలిడకన వెళ్ళాలి అనుకునే భక్తులని భయపెడుతున్న విషయం వన్య ప్రాణుల సంచారం. తిరుమల గిరుల పైన గత కొంత కాలంగా వన్య ప్రాణులు సంచరిస్తూ ప్రజలని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికి తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 5 పులులను పట్టుకున్న అధికారులు కాలి నడకన తిరుమల చేరే భక్తులు చిరుతల గురించి భయపడాల్సిన పనిలేదు అనిభరోసా ఇచ్చారు.
Read also:Crime: గిరిజన మహిళపై BSF సైనికులు సామూహిక అత్యాచారం.. భద్రతా బలగాలపై నక్సలైట్ల ఆరోపణలు
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
అయితే తాజాగా తిరుమలలో ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. వివరాలలోకి వెళ్తే.. నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో అలిపిరి నడక మార్గంలోని నరసింహ స్వామి ఆలయం వద్ద ఫుట్ పాత్ పై ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. చాల సమయం వరకు ఎలుగు బంటి నడక మార్గంలోనే ఉన్నది. కాగా ఆ సమయంలో భక్తుల సంచారం లేదు. డిఏఫ్ఓ చంద్రశేఖర్ ఈ ఘటన పైన స్పందిస్తూ 11:45 గంటకి లాస్ట్ బ్యాచ్ భక్తులు తిరుమల చేరుకున్నారు. కాగా 12:30 గంటలకి ఎలుగుబంటి సంచరించింది. తిరుమల గిరులపైన వన్య ప్రాణుల సంచారం సర్వసాధారణం అని వెల్లడించిన ఆయన భక్తుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసాం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!