Tirumala: అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సమాచారం.. స్పందిచిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆరాటపడే భక్తులు ఎందరో. కలియుగ దైవం అని కాలి నడకన తిరుమల చేరి ఆ ఏడుకొండలవాడిని దర్శిస్తే భాధలు తొలిగి సకల శుభాలు కలుగునని భక్తులు కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ గత కొంత కాలంగా తిరుమల కాలిడకన వెళ్ళాలి అనుకునే భక్తులని భయపెడుతున్న విషయం వన్య ప్రాణుల సంచారం. తిరుమల గిరుల పైన గత కొంత కాలంగా వన్య ప్రాణులు సంచరిస్తూ ప్రజలని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికి తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 5 పులులను పట్టుకున్న అధికారులు కాలి నడకన తిరుమల చేరే భక్తులు చిరుతల గురించి భయపడాల్సిన పనిలేదు అనిభరోసా ఇచ్చారు.
Read also:Crime: గిరిజన మహిళపై BSF సైనికులు సామూహిక అత్యాచారం.. భద్రతా బలగాలపై నక్సలైట్ల ఆరోపణలు
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
అయితే తాజాగా తిరుమలలో ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. వివరాలలోకి వెళ్తే.. నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో అలిపిరి నడక మార్గంలోని నరసింహ స్వామి ఆలయం వద్ద ఫుట్ పాత్ పై ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. చాల సమయం వరకు ఎలుగు బంటి నడక మార్గంలోనే ఉన్నది. కాగా ఆ సమయంలో భక్తుల సంచారం లేదు. డిఏఫ్ఓ చంద్రశేఖర్ ఈ ఘటన పైన స్పందిస్తూ 11:45 గంటకి లాస్ట్ బ్యాచ్ భక్తులు తిరుమల చేరుకున్నారు. కాగా 12:30 గంటలకి ఎలుగుబంటి సంచరించింది. తిరుమల గిరులపైన వన్య ప్రాణుల సంచారం సర్వసాధారణం అని వెల్లడించిన ఆయన భక్తుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసాం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!